మర్యాదపూర్వకంగా సిసోడియాను కలిసిన కోన

550చూసినవారు
మర్యాదపూర్వకంగా సిసోడియాను కలిసిన కోన
కృష్ణా జిల్లా మచిలీపట్నంపార్లమెంట్ పరిధిలో పెనమలూరు ఆర్ అండ్ బి అతిధి గృహంలో శనివారం ప్రిన్సిపల్ సెక్రెటరీ సిసోడియను కోన ఫౌండేషన్ చైర్మన్ కోన నాగార్జున మర్యాదపూర్వకంగా కలిశారు. కోన ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సహాయలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకి అవసరం అయిన సహాయం నిరంతరం చేస్తూ ఉండాలని కోన నాగార్జునకు తెలిపారు.

సంబంధిత పోస్ట్