ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఆలయ అధికారులు

68చూసినవారు
ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఆలయ అధికారులు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరంలోని ఆయన నివాసంలో దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్