నందిగామ: పండుగతో గ్రామాలకు మహర్దశ

77చూసినవారు
నందిగామ: పండుగతో గ్రామాలకు మహర్దశ
పంచాయతీలో ప్రతి గ్రామం అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగై, ఆర్ధిక స్థితిగతులు మెరుగుపర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శనివారం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం పెద్దాపురం, జయంతి మరియు చౌటపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు.

సంబంధిత పోస్ట్