పమిడిముక్కలలో అగ్నిప్రమాదం, రెండు ఇళ్లు అగ్నికి ఆహుతి

54చూసినవారు
పెడన పట్టణం బంటుమిల్లి మండలం లొని పమిడిముక్కలలో శనివారం నాడు అగ్నిప్రమాదం జరిగిన ఘటన చొటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వీరంకిలాకు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న పోతన రాజ్యలక్ష్మి, అన్నపురెడ్డి అప్పన్నలకు చెందిన రెండు ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్