వైసీపీలో చేరిన జనసైనికులు

601చూసినవారు
వైసీపీలో చేరిన జనసైనికులు
పెడన మండలంలోని కప్పలదొడ్డి గ్రామంలో జనసేన పార్టీకార్య కర్తలు బుధవారం నాడు వైసీపీలో చేరారు. పెడన నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాము సమక్షంలో వీరంతా వైసీపీ కండువాలు కప్పుకున్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో కొఠారి గణేష్, కొఠారి వాకాలయ్య, అప్పికట్ల లక్ష్మణరావు, కొఠారి పాము, పెదపల్లి రాంబాబు, పెదపల్లి సాయి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్