చంద్రబాబు ప్రకటనపై హర్షం

76చూసినవారు
చంద్రబాబు ప్రకటనపై హర్షం
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల జీతాలు పదివేలకు పెంచి ఇవ్వనున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించడంపై కంకిపాడు మండల టిడిపి సీనియర్ నాయకులు, ప్రముఖ సోషల్ వర్కర్ యలమంచిలి కిషోర్ బాబు హర్షం వెలిబుచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటే పరిపాలనా పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు శర వేఘంగా చోటు చేసుకుంటున్నాయని వాలంటీర్ల సేవలను గుర్తించటం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్