అధ్వానంగా తిరువూరు-విసన్నపేట జాతీయ రహదారి

83చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల విసన్నపేట మండలం తెల్లదవరపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి ఈ వర్షాలకు అద్వానంగా మారింది. దీంతో ఈ ప్రధాన రహదారి వెంబడి ప్రయాణం ప్రమాద భరితంగా మారింది. తిరువూరు నుండి విస్సన్నపేట వెళ్లే జాతీయ రహదారి వర్షాలకు ధ్వంసం అయిపోయిందని ప్రయాణికులు గగోలు పెడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారికి మోక్షం కలిగించాలని ఆదివారం ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్