బుడవేరును పరిశీలించిన మాజీమంత్రి

79చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు బుడమేరు కాలువను శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను మంత్రి రామానాయుడుని అడిగి తెలుసుకున్నారు. పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మద్యానికల్లా విజయవాడకు నీరు వెళ్లకుండా నివారించటం జరుగుతుందన్నారు. రేపు సాయంత్రానికి పూర్తవుతాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర అన్నారు.

సంబంధిత పోస్ట్