విజయవాడ: స్వచ్ఛాతా హి సేవపై మనందరిలో అవగాహన పెరగాలి

81చూసినవారు
విజయవాడ: స్వచ్ఛాతా హి సేవపై మనందరిలో అవగాహన పెరగాలి
స్వచ్ఛతా హి సేవ అనేది కేవలం వాక్‌ థాన్‌తో ముగిసిపోకుండా మనందరి నిత్య జీవితంలో ఒక భాగంగా కొనసాగాలని సినీ హీరో సుధీర్‌ బాబు పిలుపునిచ్చారు. ఆదాయ పన్ను శాఖ స్వచ్ఛతా హి సేవ లో భాగంగా ఆదివారం నిర్వహించిన వాక్ థాన్ ర్యాలీని ఉద్ధేశించి ముఖ్య అతిధిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మరియు సినీ హీరో సుధీర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులతో వాక్ థాన్ రన్ లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్