రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి

60చూసినవారు
రెండు దేశాల మధ్య పర్యాటక అవకాశాలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య పర్యాటక మరియు కల్చరల్ ఎక్స్చేంజ్‌కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్ "ఆంధ్రప్రదేశ్-వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024" జరిగింది. కాన్‌క్లేవ్ కు 200మందికి పైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్