అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్

6905చూసినవారు
అవనిగడ్డలో వైసీపీకి భారీ షాక్
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. భారీ అనుచర గణంతో దివంగత మత్స్యకార నేత సైకం అర్జునరావు వర్గీయులు.. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు సమక్షంలో ఎదురుమొండి, సంగమేశ్వరం, కమ్మనమోలు గ్రామాల ప్రజలు.. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

సంబంధిత పోస్ట్