సీఎం జగన్ హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన నేతలు

50చూసినవారు
సీఎం జగన్ హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన నేతలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1న ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను మరియు హెలిపాడ్ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల నాని మంగళవారం పరిశీలించారు. అలాగే జగన్ పర్యటనను నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్