వైసీపీలోకి వలసలు

77చూసినవారు
వైసీపీలోకి వలసలు
గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం దావాజీ గూడెం, బుద్దవరం కు చెందిన 20 మంది టిడిపి కార్యకర్తలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మాజీ వైస్ ఎంపీపీ గోంది పరంధామయ్య పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్