కొనసాగుతున్న గాలింపు చర్యలు

71చూసినవారు
కొనసాగుతున్న గాలింపు చర్యలు
సరదా కోసం ఈతకు వెళ్లిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం గన్నవరం మండలంలోని మాదల వారి గూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం ఆధ్వర్యంలో గాలింపు చర్యలు. కొనసాగుతున్నాయి

సంబంధిత పోస్ట్