గన్నవరం కాలేజీలో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

50చూసినవారు
గన్నవరం నియోజకవర్గ మాదాలవారి గూడెంలో గల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఏడుగురు పక్కనే ఉన్న చెరువులోకి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. చెవురులోకి దిగి సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు పైకి విద్యార్థులు తెచ్చుకున్నారు. ఏడుగురులో పాలడుగు దుర్గారావు వెంకటేష్ అను విద్యార్థులు ప్రతిదేహాలు లభ్యమైనట్లుగా సమాచారం. విద్యార్థులు తల్లిదండ్రులు బోరున వినిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్