కాకులపాడు గ్రామానికి చెందిన సూరపునేని రంగారావు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికైతే కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానని మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూరపునేని రంగారావు తన మొక్కులు చెల్లించుకోవటానికి, గురువారం హనుమాన్ జంక్షన్ లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి కాలినడకన తిరుపతి కు బయలుదేరాడు.