గన్నవరం రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

55చూసినవారు
గన్నవరం నియోజకవర్గo విజయవాడ రూరల్ నున్న సెంటర్లో రహదారిపై రోడ్డు ప్రమాదం గురువారం రాత్రి సంభవించింది. సూరంపల్లి పరిశ్రమలో పనిచేస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యింది. మహిళ పాయకాపురం కు చెందిన షేక్ మరింబీ (38)గా ప్రాథమికంగా గుర్తించారు. భర్త ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సమయంలో అదుపుతప్పి ప్రమాదవశాత్తు నున్న సెంటర్ వద్ద ఆటోను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీ క్రింద పడి మృతి చెందిన వైనం.

సంబంధిత పోస్ట్