తృటీలో తప్పిన పెను ప్రమాదం

70చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం బుడమేరులో మంగళవారం పెను ప్రమాదం తృటీలో చెప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకు పోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా అదుపు తప్పిన బోటు వంతెన రెయిలింగ్ లో బోటు అడుగు భాగం ఇరుక్కుపోయింది. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందించి బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తీసుకురావటం జరిగింది.

సంబంధిత పోస్ట్