గుడివాడ: పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించడమే లక్ష్యం

68చూసినవారు
గుడివాడ: పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించడమే లక్ష్యం
పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించడమే లక్ష్యం అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే రాముకు టిడిపి శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సెంటర్లో టిడిపి జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే రాము ప్రజా వేదికలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్