జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, భీమవరం గ్రామం నందు శుక్రవారం ముత్యాలమ్మ తల్లి దేవస్థానం ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.