నవాబుపేట వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక

73చూసినవారు
పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు నంబూరి వెంకట సాయి, చింతా వెంకయ్య తదితరులు గురువారం అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తాతయ్య పార్టీ కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్