ఏలూరు జిల్లాలో 4, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

63చూసినవారు
ఏలూరు జిల్లాలో 4, 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 18 కేసులు నమోదు చేసినట్లు సెబ్ అడిషనల్ ఎస్సీ సూర్యచంద్రరావు తెలిపారు. 4, 200 లీ బెల్లం ఊట ధ్వంసం చేసి 216 కేజీల బెల్లాన్ని సీజ్ చేశామన్నారు.  డ్యూటీ పెయిన్ లిక్కర్ 55. 61 లీటర్లను స్వాధీన పరచుకొని 15 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్