మృతుని బందువులకు ఆర్థిక సహాయం

565చూసినవారు
మృతుని బందువులకు ఆర్థిక సహాయం
కైకలూరు మండలంలోని సోమేశ్వరం గ్రామానికి చెందిన వైస్సార్ సీపీ పార్టీ సీనియర్ నాయకులు పెనుమల అంబేద్కర్ ఇటీవలే అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ సందర్భంగా అకాల మరణం చెందిన సందర్బంగా ఆ మృతుని సన్నిహితులు, వైసిపి నాయకులు కుటుంబానికి సానుభూతి తెలియచేస్తూ రూ యాభై వేలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఎంపిపి అడవి కృష్ణ, పెంచికలమర్రు సర్పంచ్ జయమంగళ కాసులు, పల్లెవాడ పిఎసీఎస్ చైర్మన్ గంగుల అశోక్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్