విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవెటీకరణకు కేంద్రం అనుమతి లేదు

549చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవెటీకరణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు, బిజెపి పార్టీ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్దార్థ్ నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం లోకుమూడిలో నియోజకవర్గ యన్ డి ఏ కార్యాలయంను అయన ప్రారంభించారు. 34రోజులులో ఎన్డీఏ కూటమి గెలుపు తో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్