కైకలూరులో యాదవులు భారీ ర్యాలీ

1017చూసినవారు
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ స్థాయి యాదవ ఆత్మీయ సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని యాదవ సోదరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి దూరం నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్