మహాత్మ గాంధీకి నివాళులర్పించిన చంద్రబాబు

83చూసినవారు
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాల ప్రాంగణంలోని మహాత్మగాంధీ విగ్రహానికి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల రోడ్డులో ఎన్సీసీ క్యాడెట్లతో కలిసి సీఎం చంద్రబాబు రోడ్లు ఊడ్చి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్