మచిలీపట్నం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన సీఎం

76చూసినవారు
మచిలీపట్నం నేషనల్ కాలేజీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును సీఎం చంద్రబాబు బుధవారం పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్ష మెట్రిక్ టన్నుల మేర చెత్త పేరుకుపోయి ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్