మైలవరం పట్టణంలో జయహో బిసి కార్యక్రమం

82చూసినవారు
బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఏకైక పార్టీ టిడిపి పార్టీ అని మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి మైలవరంలో జయహో టిడిపి బీసీ కార్యక్రమంలో ఆయన వాడి వేడిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీకి బిజెపి అండదండ అని కొనియాడారు. మైలవరంలో ఎస్సీ సోదరులతో కలిసి మళ్లీ ఇక్కడే సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్