మైలవరం: విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేత

82చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఎన్. సి. సి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులువసంత వెంకట కృష్ణ ప్రసాదు, మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్. సి. సి) 'ఏ' ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎన్. సి. సి క్యాడెట్లను ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్