మైలవరం: వారికి పోలీసుల హెచ్చరిక

67చూసినవారు
మైలవరం: వారికి పోలీసుల హెచ్చరిక
మైలవరం మండలంలో శనివారం సిఐ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మండలంలోని పలు ప్రాంతాలల్లో మెడలోని బంగారపు గోలుసులు లాక్కోని వెళ్ళుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకరు సన్నగా మరోకరు లావుగా ఉండి బ్లూ & బ్లాక్ కలర్ పల్సర్ మోటర్ సైకిల్ పై హెల్మ్ ట్ ధరించి నడుస్తు వెళుతున్న ఆడవాళ్ళ మేడలో నుండి బంగారపు గోలుసులు లాక్కోని వెళ్ళుతున్నారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తులు పట్టుకుంటే పది వేలు బహుమతిగా అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్