మైలవరంలో నామినేషన్ వేసిన తిరుపతిరావు

574చూసినవారు
మైలవరంలో నామినేషన్ వేసిన తిరుపతిరావు
వైసిపి పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని విజయవాడ ఎంపీ కేసినేని నాని కోరారు. శనివారం మైలవరం ఎమ్మార్వో కార్యాలయంలో మైలవరం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ వైసిపి పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని హాజరయ్యారు. భారీగా వైసీపీ శ్రేణులు తరలిరావడంతో ర్యాలీగా వెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్