ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

55చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
కృష్ణరావుపాలెం నుండి మైలవరం వెళ్తున్న తాజు (32) చంద్రుగూడెం మార్కెట్ సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో, సమీపంలో ఉన్న మైలవరం విలేఖరి కుంభా గోవిందు సత్వర స్పందనతో తన కారులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందేందుకు దగ్గరుండి సహాయం చేశారు. కుటుంబ సభ్యులు గోవిందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్