ఇంటింటికి ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1577చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని 5 వ సుంకర వారి వీధి, మెయిన్ బజార్ లలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, రానున్న ఎన్నికల్లో మద్దతు పలికి గెలిపించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్