స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వ్యక్తిగత లక్ష్యంగా చేసుకోవాలి

79చూసినవారు
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని వ్యక్తిగత లక్ష్యంగా చేసుకోవాలి
స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకోవాలని నందిగామ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ఇలాంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని తెలియజేసారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం- పరిశుభ్రత ఉద్యమం మాత్రమే కాదు. ప్రజా శ్రేయస్సుకు ఇదొక కొత్త మార్గం అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్