నందిగామలో ముస్లింలకు వైసీపీ పార్టీ భారీ ఇఫ్తార్ విందు

548చూసినవారు
నందిగామ పట్టణంలోని పెద్ద మసీదు, మక్కా మసీదులలో ఆదివారం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇఫ్తార్ విందు ను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు (ఎం. పీ) కేశినేని నాని పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్