నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సోమవారం నూజివీడు పట్టణానికి చెందిన 70 మంది టిడిపి కార్యకర్తలు వైసిపి పార్టీలోకి చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలనకు ఆకర్షిద్దరై పార్టీలకు చేరినట్లుగా వారు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.