నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ గా అమరేంద్ర కుమార్

62చూసినవారు
నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ గా అమరేంద్ర కుమార్
ఆర్జియూకేటి నూజివీడు డైరెక్టర్ బాధ్యతల నుండి ప్రొఫెసర్ చంద్రశేఖర్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఈ నెల 17న కొత్త ఇన్‌చార్జి డైరెక్టర్ గా ప్రొ. ఎస్. అమరేంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకు కార్యనిర్వహణాధికారి డా. బి. లక్ష్మణరావు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ప్రో. చంద్రశేఖర్‌ని అతని సేవలకు, అతని పదవీ కాలంలో అందించిన కృషికి సత్కరించారు.

సంబంధిత పోస్ట్