10 సంవత్సరాలుగా నూజివీడు లో ప్రజలతో మమేకమైన తనకు టికెట్ నిరాకరించడ మేనని మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి నూజివీడు పట్టణంలో 9, 10, 11, 12, 13, 1 4, 17వ వార్డులలో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 10 సంవత్సరాలుగా తాను ఎలా కృషి చేశాను అనేది నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సమస్య వస్తే సమస్య పరిష్కారానికి తాను బాధితుల పక్షాన ఉండేవాడినని ఆయన పేర్కొన్నారు.