ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికి పందల చర్య

61చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికి పందల చర్య అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అభివర్ణించారు. ఆదివారం గంగూరు లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగు రమేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల కూటముల అభ్యర్థులు కాల గర్భంలో కలిసిపోవడం తద్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్