విస్సన్నపేటలో బీఎస్పీ అభ్యర్థి ప్రచారం

568చూసినవారు
తిరువూరు బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందటమే నా లక్ష్యమని అభ్యర్థి లక్కీ పోగు వందన కుమార్ అన్నారు. మంగళవారం విసన్నపేట మండలం నూతిపాడు, తౌచిలక వేమిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నేను తిరువూరు నియోజకవర్గానికి పక్కా లోకల్ అని అన్నారు. ఆ రెండు పార్టీలను గెలిపిస్తే ఆత్మగౌరవాన్ని చంపుకొని తిరగాలన్నారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్