గంపలగూడెంలోఅమరవీరుల దినోత్సవం

78చూసినవారు
గంపలగూడెంలోఅమరవీరుల దినోత్సవం
పెనుగొలను లో ఆదివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంబం ఎక్కిన భగత్ సింగ్, సుఖౌదేవ్, రాజ్ గురు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఉరి తాళ్లనే ఉయ్యాలగా భావించి అమరులైన వీరి త్యాగ నిరతని, దేశభక్తిని నేటితరం యువకులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్