ఉంగుటూరు అసెంబ్లీ బరిలో 12 మంది

546చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ బరిలో 12 మంది
ఉంగుటూరు నియోజకవర్గ అసెంబ్లీ బరిలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో పాతపాటి హరికుమార రాజు(INC), పుప్పాల శ్రీనివాసరావు (YCP), బుంగ యేసు(BSP), పత్సమట్ల ధర్మరాజు( JSP), పెదపూడి ధర్మరాజు(JJP), పొట్ల ధర్మరాజు(NCP), పెరుమళ్ళ మురళీకృష్ణ(PPOI), నల్లమిల్లి శంకర్రావు, నేకూరి ఆశీర్వాదం, పుట్టా కుమార్, పుప్పాల శ్రీనివాసరావు, బాతు నాగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్