47 మంది నామినేషన్లు దాఖలు

78చూసినవారు
47 మంది నామినేషన్లు దాఖలు
నామినేషన్ల పర్వం లో ఆరవ రోజైన బుదవారం 24వ తేది బుధవారం జిల్లాలో మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది నామినేషన్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 47 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసిన్నట్లు బుదవారం జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. డిల్లీరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్