చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు

56చూసినవారు
కొండపల్లి శాంతినగర్ లో శనివారం జరిగిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో తెలుగు తమ్ముళ్లు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతి నగర్ లో శనివారం ఉదయం బొర్రా ప్రవీణ్ ఆధ్వర్యంలో వసంతకు శాంతి నగర్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాలనీ లోని రామాలయం లో పూజా కార్యక్రమాల అనంతరం చంద్రబాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్