భారీ విరాళం అందజేసిన లలితా జ్యువెలరీ అధినేత

52చూసినవారు
భారీ విరాళం అందజేసిన లలితా జ్యువెలరీ అధినేత
ప్రముఖ వ్యాపారవేత్త, లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఏపి సీఎం సహాయనిధికి భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో కోటి రూపాయల చెక్కును సీఏం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. డబ్బులెవరికీ ఊరకే రావు కానీ, సంపాదించినదాంట్లో ఇలా కొంత ఖర్చు చేయకపోతే ఆ సంపాదనకు సార్ధకత ఉండదని పేర్కొన్నారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సీఏం చంద్రబాబు కిరణ్ కుమార్ ని అభినందించారు.

సంబంధిత పోస్ట్