ఏపీ వాలంటీర్ల రాజీనామా పై కీలక విచారణ చేపట్టిన హైకోర్టు

51చూసినవారు
ఏపీ వాలంటీర్ల రాజీనామా పై కీలక విచారణ చేపట్టిన హైకోర్టు
ఏపీ వాలంటీర్‌ రాజీనామాల పిటిషన్ మోషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎన్నికల వరకు పిటీషన్లను ప్రభుత్వం స్వీకరించవద్దని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62, 000 మంది రాజీనామా చేశారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 900 మందిపై కేసులు పెట్టామని ఈసీ లాయర్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల పనులకు దూరంగా ఉంచారని ఈసీ తరఫు న్యాయవాది వెల్లడించారు.

సంబంధిత పోస్ట్