గుమ్మనూరు జయరాం కు దోచుకోవడం తెలుసు

63చూసినవారు
గుమ్మనూరు జయరాం కు దోచుకోవడం తెలుసు
ఆస్పరి మండలంలోని ములుగుందం గ్రామంలో శనివారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, అతని సోదరులు దోచు కోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసేందేమి లేదని వైఎస్సార్సీపీ ఎంపీఅభ్యర్థి బీవై రామయ్య అన్నారు. అలాగే జగనన్న చెప్పాడంటే చేస్తాడ నే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్