వైసిపి కోఆప్షన్ మెంబర్, 150 దూదేకుల కుటుంబాలు టిడిపిలో చేరిక

55చూసినవారు
హొళగుంద మండలానికి చెందిన వైసిపి కో ఆప్షన్ నెంబర్ దూదేకుల సాయి బేష్ తో పాటు 150 దూదేకుల కుటుంబాలు సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండ ల కన్వీనర్ తిప్పయ్య, సీనియర్ నాయకుడు గోవింద గౌడ్, టిడిపి అబ్జర్వర్ నాగరాజు, డీజే పంపాపతి, మైనారిటీ నాయకుల ఆదం, దూదే కుల సంఘంనాయకులు సాలే సాబ్ తదితరు లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్