వైసీపీ నుండి టీడీపీలోకి మాజీ జెడ్పీటీసీ

57చూసినవారు
వైసీపీ నుండి టీడీపీలోకి మాజీ జెడ్పీటీసీ
మంత్రాలయం మండలంలోని మాలపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య ఆదివారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో, ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు వచ్చారు. వైసీపీ మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్యకు చంద్రబాబు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్