ప్రతి గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

59చూసినవారు
ప్రతి గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రాలయం మండల పరిధిలోని కల్లుదేవకుంట, చిలకలడోణ, బూదూరు, వగరూరు వి. తిమ్మాపురం గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. కల్లుదేవకుంట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నీటి ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్